హైదరాబాద్ : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కేసుల భయం వెంటాడుతుందని పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు, నేతలతో సమావేశమైన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సీఎం జగన్ తనపై కేసులతో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడుతున్నారని, ఢిల్లీలో జగన్ మంత్రుల వద్ద రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడలేకపోతున్నారన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm