ఢిల్లీ: జేఎన్యూ విద్యార్ధులు తలపెట్టిన చలో పార్లమెంట్ కార్యక్రమం ప్రారంభమైంది. వర్సిటీ నుండి విద్యార్ధులు ర్యాలీగా పార్లమెంట్ వైపునకు ర్యాలీ తీసారు. వేల సంఖ్యలో విద్యార్ధులు కదలడంతో రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వర్సిటీలో పెంచిన ఫీజు, ఇతర సమస్యలను తీర్చాలనే డిమాండ్లతో విద్యార్దులు నిరసనలు తెలుపుతున్నారు. విద్యార్ధులు చలో పార్లమెంట్ నేపథ్యంలో పోలీసులు పార్లమెంట్ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు.
Mon Jan 19, 2015 06:51 pm