హైదరాబాద్: ఏపీ పోలీస్ శాఖపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీస్ శాఖలో ఉద్యోగ నియామకాలు అక్రమంగా జరిగాయని పిటిషన్ దాఖలైంది. సీనియారిటీతో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించడంపై పిటిషన్ వేశారు. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని పోలీస్ శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm