జయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరికాసేపట్లో విజయవాడలో రాజ్ భవన్ కు వెళ్లనున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సీఎం జగన్ లంచ్ భేటీలో పాల్గొననున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, అభివృద్ధిపై చర్చ సీఎం గవర్నర్తో చర్చించనున్నారు. గవర్నర్తో 45 నిమిషాలపాటు సీఎం జగన్ కీలక అంశాలపై చర్చించనున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm