హైదరాబాద్: హైదరాబాద్లో ల్యాప్టాప్ల దొంగ పట్టుబడ్డాడు. ల్యాప్టాప్లను దొంగిలిస్తున్న కుసుమపాల్ రాజ్ను కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.4లక్షల విలువైన 10 ల్యాప్టాప్లు, చేతి గడియారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm