హైదరాబాద్: ములుగు జిల్లా వెంకటాపురం లోని ఒక కోళ్ల ఫారంలో పోలీసలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నల్లా దేవేందర్ అనే వ్యక్తికి చెందిన కోళ్లఫాంలోపోలీసులు తనిఖీ చేపట్టగా 110 కిలోల గంజాయి, ఒక పిస్తోలు, 4 నకొతా డైమండ్లు, 2 నకిలీ బంగారు నాణేలు లభ్యమయ్యాయి. అలాగే లక్షా పదివేల నగదు కూడా లభ్యమైంది. వీటన్నిటితో పాటు ఒక కారును కూడా పోలీసులు ఆ కోళ్లఫారం నుంచి స్వాధీనం చేసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm