ఢిల్లీ : రాజ్యసభలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రత్యేక చర్చ జరగనుంది. రాజ్యసభ 250వ సమావేశం సందర్భంగా సభలో ప్రత్యేక చర్చ నిర్వహించనున్నారు. ప్రత్యేక చర్చలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుండి ఓ ప్రకటనను జారీ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm