హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా తాళ్లూరు దగ్గర కారులో మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళుతుండగా ఒక్కసారిగా కారులో మంటలు వచ్చాయి. గమనించిన ప్రయాణికులు అప్రమత్తమై క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనలో కారు పూర్తిగా దగ్ధమైంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి