హైదరాబాద్ : నిరంకుశ ధోరణితో, ఏకపక్షంగా కాంట్రాక్టులు రద్దు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలను కట్టడిచేసేలా కేంద్రం చట్టం తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను తాను స్వాగతిస్తున్నానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఏపీలో పెట్టుబడిదారులపై వైఎస్ జగన్ ప్రతీకార రాజకీయాలు, వేధింపులు రాష్ట్రాన్ని పాతాళంలోకి నెట్టడమే కాకుండా, దేశవ్యాప్తంగా తమ ఒప్పందాల భవిష్యత్ ఏంటని పెట్టుబడిదారుల మనసుల్లో తీవ్ర అలజడి రేకెత్తిస్తున్నాయని పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm