మేడ్చల్ : కార్మిక మంత్రి మళ్ళా రెడ్డి జవహర్ నగర్ మునిసిపాలిటీ కాలనీల్లో పర్యటించారు. రోడ్లు,భూగర్భ డ్రైనేజి , ఇతర సమస్యల గురించి కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Mon Jan 19, 2015 06:51 pm