హైదరాబాద్ : అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు,ఇండ్ల స్థలాలను ఇవ్వాలని కోరుతూ ఈ రోజు ఖమ్మం జిల్లా పినపాక మండలంలో వందలాది మందితో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో యం ఆర్ ఓ కార్యాలయం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సీపీఐ(ఎం) కార్యకర్తలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm