హైదరాబాద్: కృష్ణా జిల్లాలోని గన్నవరంలో డిగ్రీ విద్యార్థి మురళి ఆత్మహత్య చేసుకున్నాడు. గన్నవరం చెరువులో మురళి మృతదేహం లభించింది. ఆత్మహత్యకు ముందు మురళీ వాయిస్ మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎస్ఐ నారాయణమ్మ వేధింపులే మురళి ఆత్మహత్య కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ఎస్ఐ భర్త వాహనాన్ని ఢీకొట్టడం వల్లే వేధించారని మురళి బంధువులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm