హైదరాబాద్: రైలు కింద పడి ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరిది ఆత్మహత్యనా లేక ప్రమాదమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పీలేరు మండలం ఎర్రగుంటపల్లి పంచాయతీ సమీపంలో జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm