హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి పువ్వాడ మీటింగ్ హాల్ లోకి దూసుకెళ్లేందుకు కార్మికులు యత్నిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి పువ్వాడ మీటింగ్ హాల్ లోకి దూసుకెళ్లేందుకు కార్మికులు యత్నిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.