ఢిల్లీ: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకునేందుకు ఢిల్లీలోని ఆమె నివాసానికి చేరుకున్నారు. మహారాష్ట్రలో రాజకీయ పరిస్థితులపై వారు చర్చించేందుకు ఆమె నివాసానికి పవార్ వెళ్లారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి