హైదరాబాద్: ప్రభుత్వ వసతి గృహాల్లో సౌకర్యాల లేమిపై ఒక పత్రికలో వచ్చిన కథనాలపై హైకోర్టు స్పందించింది. దీన్ని సుమోటో పిల్గా విచారణకు వేయాలని సీజే నేతృత్వంలోని పిల్ కమిటీ రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm