అమరావతి: నేడు ఉదయం 10.30 గంటలకు టీడీపీ కేంద్రపార్టీ కార్యాలయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రారంభించనున్నారు. మంగళగిరి మండలం అత్మకూరు పరిధిలో టీడీపీ కేంద్రపార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మూడు బ్లాక్ల నిర్మాణంలో అందుబాటులోకి మొదటి బ్లాక్ నిర్మాణం వచ్చింది. 75వేల అడుగులతో జీప్లస్-3గా మొదటి బ్లాక్ నిర్మాణం ఉంది. మూడో అంతస్తులో చంద్రబాబు, లోకేష్ ఛాంబర్స్ ఉండగా గ్రౌండ్ ఫ్లోర్లో మీడియా రాష్ట్ర అధ్యక్షుడి ఛాంబర్ రూమ్లు కేటాయించారు.
Mon Jan 19, 2015 06:51 pm