గుంటూరు: గుంటూరు జిల్లా కాకుమానులో రాజధాని అమరావతిపై ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. మహిళల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తమ అభిప్రాయాలు తెలిపేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అమరావతికి వ్యతిరేకంగా, అనుకూలంగా వచ్చిన ఓట్ల వివరాలు ఇవాళ సాయంత్రం వెల్లడిస్తామని నిర్వాహకులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm