బెంగళూరు: బెంగళూరు వేదికగా భారత్తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్లో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. ఏడు బంతులు ఆడిన ఓపెనర్ వార్నర్ 3 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. షమీ బాలింగ్లో వార్నర్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 4.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టంతో 27 పరుగులు చేసింది. ప్రస్తుతం అరోన్ ఫించ్ (8), స్టీవెన్ స్మిత్ (5) క్రీజులో ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm