తిరుమల: తిరుమల శ్రీవారి కొండపై గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైస్లాంట్, సర్వ, దివ్య, ప్రత్యేక దర్శనాలతో పాటు ఉచిత దర్శనానికి కూడా మూడు గంటల సమయం పడుతోంది. నిన్న(బుధవారం) శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.68 కోట్ల ఆదాయం వచ్చింది.
Mon Jan 19, 2015 06:51 pm