ఢిల్లీ: ఢిల్లీలో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. దీంలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు కారణంగా ఉత్తర రైల్వే జోన్ పరిధిలో 21 రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి