హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాల లెక్కింపు కొనసాగుతోంది. ఫలితాల కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఫలితాలు వెల్లడవుతున్నాయి. ప్రగతినగర్ మున్సిపాలిటీలో మూడు వార్డుల్లో సీపీఐ(ఎం) గెలుపోందింది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి