మంగళగిరి: ఏపీ శాసనమండలి రద్దు ప్రచారం నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశమైంది. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నేతలో చంద్రబాబు భేటీ అయ్యారు. రేపు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా? వద్దా? అనే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. మండలిలో తెదేపా తరఫున 32 మంది ఎమ్మెల్సీలుండగా సమావేశానికి 23 మంది హాజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm