హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ వారిపై టీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసింది. పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇల్లందు మున్సిపాలిటీలో ఐదుగురు నేతలను బహిష్కరించింది. టీఆర్ఎస్ కు చెందిన మడత వెంకటేశ్, మడత రమ, కొరం సురేందర్, బానోతు భద్రు, తాటి భిక్షమయ్యలను బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Mon Jan 19, 2015 06:51 pm