ఢిల్లీ: ఢిల్లీలోని ఏపీ భవన్లో ఐలవ్ అమరావతి బోర్డును తొలగించారు. మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతి బోర్డును తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కోతుల కారణంగా బోర్డు తీసివేశామని, కోతులు బోర్డును విరగ్గొట్టాయని ఏపీ భవన్ అధికారులు చెబుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm