అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని ఆయన లోటస్ పాండ్ గా మార్చారని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన టీడీఎల్పీ సమావేశం ముగిసింది. అనంతరం ఆయన మాట్లాడుతూౌ మండలిని రద్దు చేయాలని వైసీపీ అంటోందనిౌ అయితే మండలిని రద్దు చేయడం అంత అషామాషీ విషయం కాదన్నారు. కేంద్రం సహకరిస్తేనే మండలి రద్దు మూడేళ్లు పడుతుందన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm