అమరావతి: ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో జనవరి 1న గానా బజానా వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఆరుగురు సిబ్బందిపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టింది. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ సత్కార సభతోపాటు న్యూ ఇయర్ వేడుకల పేరుతో డాన్స్లు చేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. నర్సింగ్ సూపరింటెండెంట్లు, హెడ్ నర్స్లు, ఫార్మాసిస్టులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm