గయ : బీహార్లో గయలోని బంకీ బజార్ ప్రాంతంలో ఒక పాఠశాల భవనాన్ని మావోయిస్టులు పేల్చివేశారు. ఈ పేలుడులో భవనంలోని కొంత భాగం కూలిపోయింది. కాగా ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్లు సమాచారం అందలేదు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి