#WATCH Bihar: 4 unidentified people rob Rs 8 lakh from a private bank in Muzaffarpur. Investigation on to nab the accused. (18.02.20) pic.twitter.com/3LgUW9BpGq
— ANI (@ANI) February 19, 2020
ముజఫర్పూర్: బీహార్లోని ముజఫరాపూర్ జిల్లాలో ఒక ప్రైవేటు బ్యాంకు నుంచి రూ.8 లక్షలు చోరీ అయ్యాయి. నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు ఈ లూటీకి పాల్పడినట్టు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆగంతకుల కోసం గాలిస్తున్నట్టు సరియా సబ్ డివిజనల్ పోలీసు అధికారి రాజేష్ కుమార్ శర్మ తెలిపారు.