న్యూఢిల్లీ : కేంద్ర హోం మంత్రి అమిత్షాతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమావేశమయ్యారు. మూడవసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్ నేడు మర్యాదపూర్వకంగా అమిత్షాతో సమావేశమయ్యారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి