హైదరాబాద్ : జపాన్ సముద్ర జలాల్లో ఆపి ఉంచి భారీ క్రూయిజ్ షిప్ 'డైమండ్ ప్రిన్సెస్'లో మరో ఇండియన్ కు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆ షిప్ లో వైరస్ బారినపడ్డ ఇండియన్ల సంఖ్య ఏడుకు చేరింది. షిప్లో మొత్తంగా 132 మంది సిబ్బంది, ఆరుగురు ప్రయాణికులు భారతీయులే. తాజాగా వైరస్ సోకిన వ్యక్తి క్యాబిన్ లో పనిచేసే సిబ్బంది అని అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm