కోయంబత్తూర్ : తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కోయంబత్తూర్లో జరిగిన జల్లికట్టు క్రీడలో పాల్గొన్న ఓ వ్యక్తి మృతి చెందాడు. జల్లికట్టు ఆడుతుండగా ఎద్దు అతడిని కుమ్మిపడేసింది. దీంతో ఈ క్రీడలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి వైద్య సాయం అందిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm