హైదరాబాద్ : ఇటలీ నుండి వచ్చే రైళ్లను ఆస్ట్రియా నిలిపివేసింది. ఇటలీ నుండి వచ్చే రైలులో కోవిడ్-19 వైరస్ సోకిన వ్యక్తులు ప్రయాణిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో ఆస్ట్రియా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇటలీలోని వేనిస్ నగరం నుండి మ్యూనిచ్ వెళుతున్న రైలును ఇటలీ సరిహద్దుల్లో నిలిపివేసారు. గత రెండు రోజుల క్రితం కోవిడ్-19 వైరస్ కారణంగా ఇటలీలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే.
Mon Jan 19, 2015 06:51 pm