కొల్లాం : టిక్ టాక్ చేస్తూ మృతి చెందిన, గాయపడిన వారిని ఇప్పటికే చాలా మందిని చూసాం. అయినప్పటికీ టిక్ టాక్ చేసే వారిలో మార్పు రావడం లేదు. అదే కోవలో ఈరోజు కేరళకు చెందిన ఇద్దరు యువకులు బైక్ రేసింగ్ చేస్తూ టిక్ టాక్ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో బైక్ కింద పడి గాయడ్డారు. వివరాల ప్రకారం కొల్లాంలోని పతానాపురం వద్ద ఉన్న ఓ బ్రిడ్జిపై ముగ్గురు యువకులు బైక్ రేసింగ్ టిక్ టాక్ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అదుపు తప్పి బైక్ పడిపోవడంతో ఇద్దరు యువకులు గాయపడ్డారు. వారిని స్థానికులు దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు.
పాతబస్తీలో యువకుడిని చితకబాదిన పోలీసులు: Video Click Here
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Feb 24,2020 10:59AM