అహ్మాదాబాద్ : గుజరాత్లోని అహ్మాదాబాద్కు భారత ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అహ్మాదాబాద్ చేరుకోనున్నందున వారికి స్వాగతం పలికేందుకు మోడీ అక్కడికి వెళ్లారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి