తిరువనంతపురం : కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మరణాలు సంభవించాయి. కానీ కేరళలో కరోనాతో తొలి మరణం నమోదు అయ్యింది. కేరళలోని కాళమసెర్రీ మెడికల్ ఆస్పత్రిలో ఈరోజు కరోనాతో 69ఏళ్ల వృద్దుడు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఆయనకు ఈనెల 22న కరోనా పాజిటివ్ తేలడంతో ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందించారు.
Mon Jan 19, 2015 06:51 pm