హైదరాబాద్ : కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా దేశం చేపట్టిన పోరాటానికి మద్దతు ఇవ్వవల సిందిగా ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపునకు స్పందనగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నేడిక్కడ పీఎం కేర్స్ ఫండ్ కు రూ.500 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. ప్రధానమంత్రి నిధికి ఆర్థికపరమైన విరాళానికి అదనంగా కంపెనీ కోవిడ్ -19పై మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఆ రెండు రాష్ట్రాలకు ఒక్కో దానికి రూ.5 కోట్ల విరాళాన్ని కూడా అందించింది.
Mon Jan 19, 2015 06:51 pm