న్యూఢిల్లీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్లో మాట్లాడారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్లో కరోనా బారిన పడి మృతి చెందిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు మోడీ మాక్రోన్కు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm