హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. తమిళిసైతో సీఎం దాదాపు గంటన్నర పాటు చర్చించారు. లాక్డౌన్తో పాటు ఢిల్లీ మర్కజ్ సదస్సుకు వెళ్లొచ్చినవారిపై చర్చించారు. కరోనా నివారణకు చేపట్టిన అంశాలను తమిళిసైకు కేసీఆర్ వివరించారు.
Mon Jan 19, 2015 06:51 pm