పశ్చిమాగోదవరి : కుక్కునూరుమండలం కొండపల్లి గ్రామానికి చెందిన బేతల మహేష్ అనే వ్యక్తిని ప్రభుత్వ డాక్టర్లు పదిహేను రోజులు హౌస్ కరెంటేన్ లో ఉండాలని ని తెలిపినప్పటికీ అతను నిర్లక్ష్యంగా బయట తిరుగుతున్న కారణంగా అతని వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అతనిపై కుక్కునూరు పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది ఇకపై ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కూడా కేసు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నాము
Mon Jan 19, 2015 06:51 pm