భోపాల్: మధ్యప్రదేశ్లో ఈ రోజు కొత్తగా మరో 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 891కి చేరింది. ఈ రోజు తేలిన కేసుల్లో 12 కేసులు భోపాల్లోనే నమోదయ్యయి. వీరిలో ఐదుగురు వైద్యశాఖ సిబ్బంది కాగా.. ఏడుగురు పోలీసులు/ వారిని కలిసిన వ్యక్తులు కావడం గమనార్హం.
Mon Jan 19, 2015 06:51 pm