ఆదిలాబాద్: జిల్లాలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని 19వార్డులను కంటైన్మెంట్ ఫరిధిలో చేర్చారు. ఈ కాలనీల్లోకి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. నేరేడుగొండ మండలంలోని మూడు, ఉట్నూర్ మండలంలోని 5 గ్రామాల్లోనూ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఎవరరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ఇతర ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ విష్ణు వారియర్ ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm