అమరావతి: శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండలు మండుతున్న క్రమంలోనే మబ్బులు కమ్మేయడంతో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వాన కురిసింది. ఈ పిడుగు పాటుకు జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వంగర మండలంలో ముగ్గురు, సీతంపేట మండలంలో ఒకరు మృతిచెందారు.
Mon Jan 19, 2015 06:51 pm