హైదరాబాద్: రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు పోలీసులపై వేటు పడింది. డీజిల్ దొంగలకు సహకరిస్తున్నారని రాచకొండ పరిధిలో ఐదుగురు పోలీసులను సస్పెన్షన్ చేశారు. సస్పెండ్ అయినవారిలో ఎస్వోటీ ఇన్స్పెక్టర్, ఎస్బీ కానిస్టేబుల్, మేడిపల్లి పీఎస్కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ నెల 18న డీజిల్ చోరీకి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm