చిత్తూరు: జిల్లాలోని పెదపంజాని మండలం తిప్పిరెడ్డిపల్లిలో విషాదఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ఇద్దరు కుమార్తెలతో పాటు తండ్రి మృతి చెందాడు. మృతులు రామకృష్ణ(48), రమాదేవి(28), మీనా(24)గా గుర్తించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm