కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్పై మంత్రి గంగుల కమలాకర్ పైర్ అయ్యారు. బండి సంజయ్ తెలంగాణ ప్రజలను అవమానించారని.. తెలంగాణ రావడం బీజేపీకి ఇష్టం లేదన్నారు. ఇదేమైనా పార్టీ కార్యక్రమమా? వేడుకలో పాల్గొనాల్సిన బాధ్యత సంజయ్ మీద లేదా? అని ప్రశ్నించారు. ఇదేనా తెలంగాణ పట్ల సంజయ్కు ఉన్న గౌరవమని గంగుల కమలాకర్ నిలదీశారు.
Mon Jan 19, 2015 06:51 pm