న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. 63లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మూడు లక్షలకుపైగా వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 63,65,473లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మొత్తం 3,77,404 మంది మరణించారు. కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 29,03,413గా ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm