హైదరాబాద్ : భద్రాద్రి జిల్లా మణుగూరు ఏరియా ఆర్టీసీ డిపో పరిధిలో పనిచేస్తున్న ఓ ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యయత్నం చేశాడు. గత మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన చిట్టిబాబు గొంతు కోసుకున్నాడు. దీంతో ఆతని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm