హైదరాబాద్ : పశ్చిమబెంగాల్ లో కరోనా మహమ్మారి ప్రభావం అంతకంతకూ పెరిగిపోతుంది. ఇవాళ కొత్తగా 340 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 10 మంది మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6508కు చేరుకుంది.2580 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. వీటిలో 3583 యాక్టివ్ కేసులుండగా.,273 మరణాలు చోటుచేసుకున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వారి రేటు 39.64 శాతంగా నమోదైంది.
Mon Jan 19, 2015 06:51 pm