హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం సాయంత్రం 7 గంటంల ప్రాంతంలో భూమి కంపించింది. రెక్టార్ స్కేలుపై 4.6 గా నమోదైంది. వరుస భూ ప్రకంపనలతో వణికిపోతోంది. మూడు నుంచి నాలుగు సెకెన్ల పాటు ప్రకంపనలు కొనసాగాయి. గత 15 రోజుల్లో ఇలా భూ ప్రకంపనలు రావడం ఇది 5వ సారి కాడంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. అయితే గతంలో వచ్చిన ప్రకంపనల కంటే అధికంగా వచ్చిందని ఢిల్లీ వాసలు ఆందోళనకు గురవుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm